Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు వెంకయ్య ఫోన్.. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ పిలుపు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌క

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:35 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం ఉదయం నుంచి వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏపీ సీఎంకు హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు.. చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భావించడం కూడా ఈ పిలుపుకు మరో కారణంగా చెపుతున్నారు. ఊహించిన విధంగా ప్యాకేజీ ఉంటే మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయంలో ఏపీకి సాయంపై మంతనాలు జరపనున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం