Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ వారధిపై వాహన రాకపోకలు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (15:47 IST)
తాడేపల్లి వైపు నుండి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ వైపు వెళ్లే అన్ని రకాల వాహన రాకపోకలు ను నిషేధిస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు గురువారం రాత్రి జిల్లా సరిహద్దు వారధి చెక్ పోస్ట్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అత్యవసర వాహనాలు, పాస్ లు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. కరోన కట్టడి కోసం ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు ను పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments