Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిటాల ఫ్యామిలీ గూండాగిరి..జిల్లాకో గ్యాంగ్ లీడర్: వాసిరెడ్డి పద్మ

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (15:10 IST)
ఎన్నికల అనంతరం తమ పార్టీ వైకాపాకు చెందిన 16 మందిని టీడీపీ నేతలు పొట్టనబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీకి చెందిన నేతలే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. 
 
మంత్రి పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్, యువసేన పేరిట దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్‌ల గూండాగిరిపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పద్మ ప్రస్తావించారు.
 
జిల్లాకో గ్యాంగ్ లీడర్‌ను తయారు చేయడయే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని పద్మ  ఆరోపించారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments