Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు వాస్తు కంపల్సరీ.. మరి పేదలకు వాస్తుకు విరుద్ధంగా గృహాలా? ఏంటిది?

వాస్తును బాగా నమ్మే తెలంగాణ సీఎం కేసీఆర్ పేదలు నివసించే ఇళ్లను వాస్తుకు విరుద్ధంగా నిర్మించడం ఏమిటని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎర్రవెల్లి, నర్సన్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:22 IST)
వాస్తును బాగా నమ్మే తెలంగాణ సీఎం కేసీఆర్ పేదలు నివసించే ఇళ్లను వాస్తుకు విరుద్ధంగా నిర్మించడం ఏమిటని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు వాస్తుదోషం ఉందని ఆరోపణలు చేశారు. 
 
బషీర్‌బాగ్‌లో విలేకరుల సమావేశంలో ప్రకాష్‌ మాట్లాడుతూ... ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో దాదాపు 600ల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి శుక్రవారం వీటిని ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణంలో వాస్తు దోషాలు ఉన్నాయని, వీటిలో నివసించే వారు ఆర్థికంగా అనారోగ్యంగా చితికిపోతారన్నారు. ఇప్పటికైనా డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్ధతో అవి త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments