Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ పవన్ కళ్యాణ్.. గాలివి పోగుజేసి మాట్లాడొద్దు: వర్ల రామయ్య

రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శ

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (10:45 IST)
రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు. మిస్టర్ పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా నీ దగ్గర వాస్తవాలు, ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప, గాలివి పోగుజేసి మాట్లాడొద్దు అంటూ హెచ్చరిక చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'నువ్వు (పవన్ కల్యాణ్) చేసిన వ్యాఖ్యలు సరైనవే అయితే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర సీడీని తన కారులో ఉంచుకునేవాడిని. లోకేశ్‌పై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత వాళ్లెవరో చెప్పారు.. అక్కడ విన్నా.. ఇక్కడ విన్నా అని మాట్లాడావు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వంపై తొందరపడి చేసిన వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు వెంటే నడుస్తా, మోడీ మెడలు వంచైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని నువ్వు (పవన్ కల్యాణ్) చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments