Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పేరొద్దు.. వంగవీటి రంగా పేరు పెట్టాలి...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆగమేఘాలపై రాత్రికిరాత్రి అర్థరాత్రి జీవోలను రాజీచేసింది. ఈ జిల్లాల ఏర్పాటుతో పాటు.. వారి రాజధానులను కూడా ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. ముఖ్యంగా, విజయవాడ హెడ్ క్వార్టర్‌గా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడాన్ని వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఉద్యమించిన మహానేత ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్షిస్తున్నారు. కానీ, వంగవీటి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గంలో పోటీ చేసిన వంగవీటి నారాయణరావు తనయుడు, బిజెపి నాయకుడు నరేంద్ర, ప్రజల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వంగవీటి మోహన రంగ పేరుతో జిల్లా పిలవాలని కోరారు. అలాగే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments