Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మాట్లాడటం దండగ: కొండబాబు

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించడానికి టిడిపి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు (కొండబాబు) నిరాకరించారు. 
 
ఏపీ రాజధానిగా కాకినాడను చేయరన్నారు. ఇక దాని గురించి మాట్లాడటం దండగ అని కొండబాబు వ్యాఖ్యానించారు. రాజధాని విషయంపై మాట్లాడేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండలి ఉందని కొండబాబు తెలిపారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments