Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకతిప్ప బాణాసంచా పేలుడులో 18కు చేరిన మృతుల సంఖ్య!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:53 IST)
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.  మృతులలో 14 మంది మహిళలే కావడం గమనార్హం. ఈ దుర్ఘటనలో సోమవారం 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మంగళవారం తెల్లవారే సమయానికి మృతి చెందారు.  
 
ఇదిలావుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కాకినాడ ఆస్పత్రికి వస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments