Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులూ.. వైకుంఠ ఏకాదశికి తిరుమలకు రాకండి.. ఎందుకు..?(Video)

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (19:59 IST)
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం లోపలి నుంచి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ప్రతి యేటా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ యేడాది కూడా తిరుమలలో భక్తుల సంఖ్య విపరీతంగా కనిపిస్తోంది. లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అయితే ఎప్పటిలాగే టిటిడి చేతులెత్తేసింది. సామాన్య భక్తులను గాలికొదిలేసింది.
 
పెథాయ్ తుఫాన్ కారణంగా ఒకవైపు చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులు వణికిపోతూ రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు గదులు కూడా దొరక్కపోవడంతో తిరుమలలో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర సర్వదర్శనం క్యూలైన్లు నిండిపోయి భక్తులు బయట పడిగాపులు కాస్తున్నారు.

కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టిటిడి అధికారులు మాత్రం భక్తులు తిరుమలకు రావడంపై మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుంటే తిరుమలలో గవర్నర్ నరసింహన్ అన్ని వీధులు తిరిగి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూశారు. చూడండి ఆ వీడియోను.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments