Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో జనవరి 2న వైకుంఠద్వార దర్శనం..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:02 IST)
పవిత్ర పుణ్యస్థలం తిరుమలో జనవరి రెండో తేదీన వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం జనవరి ఒకటో తేదీ నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిని తిరుమలలోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో జారీ చేయనున్నారు. ఈ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. 
 
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల మందికి చొప్పున ఈ దర్శనం కల్పిస్తారు. మొత్తం పది రోజుల పాటు 5 లక్షల టోకెన్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ పది రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఆఫ్‌లైన్‌లో ఈ టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తారు.
 
ఈ టోకెన్లను తిరుమలలో శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రి నగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూలు, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూలు‌లో టోకెన్లను జారీ చేసేందుకు వీలుగా తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments