Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంపై అసంతృప్తి ఉంది.. కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం : సుజనా చౌదరి

కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే చాల

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:54 IST)
కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే చాలా సాయం అందిందని గుర్తు చేశారు. ఏఏ శాఖలకు ఎంతెంత కేటాయించారో సభలో వివరించాల్సిందిగా పట్టుబడుతామన్నారు.
 
మరోవైపు కేంద్రం ప‌ట్ల‌ కొన్ని విష‌యాల్లో సంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ ప‌లు విష‌యాల్లో అసంతృప్తి అలాగే ఉంద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం ఒక‌వేళ చ‌ర్చ‌కు వ‌స్తే దానిపై అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై, సభలో ఉంచాల్సిన అంశాలపై తాము చ‌ర్చించామ‌న్నారు. కాంగ్రెస్ పార్ల‌మెంట్ స‌భ్యులు ప్ర‌త్యేక హోదా అంశంలో త‌మ‌పై చేస్తోన్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునే విధంగా త‌మ పార్టీ కృషి చేస్తోంద‌న్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments