Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన పవన్ ఢిల్లీ పర్యటన- పవన్ రావాలి.. పాలన మారాలి (వీడియో)

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (15:03 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రత్యేక సాయం విడుదల చేసింది. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ (SASCI) కింద తొలివిడత నిధులు విడుదల చేసింది. సాస్కి పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.113.75 కోట్లు విడుదల చేసింది. 
 
ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఫలించింది. అలాగే అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172.34 కోట్లను కేంద్రం కేటాయించింది. 
 
మొదటి విడతగా రూ.114 కోట్లు విడుదల చేసింది. ఏపీలో టెంపుల్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments