Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఐఐటీ : ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం

Webdunia
గురువారం, 26 మే 2016 (15:00 IST)
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు.. మరో ఐదు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
అంతేకాకుండా, 'ద ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961'కు సవరణ చేయడం ద్వారా ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, గోవా, జమ్మూలలో ఈ కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments