Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు .. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. విపక్షాలకు చెందిన ఆస్తులు, గృహాలను ధ్వంసం చేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై కూడా వారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కూడా తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు పెట్టారు. 
 
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం మూసివేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలే సొంత నిధులతో ఈ క్యాంటీన్లను నడుపుతూ చౌక ధరకే పేదల కడుపు నింపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెనాలిలో మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దండగులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments