Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి హామీ కింద రూ. 870 కోట్లు విడుదల చేసామన్న ఏపీ సర్కార్

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:51 IST)
ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులకు బిల్లులు చెల్లించేందుకు రూ.870 కోట్లు విడుదలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేసినట్లు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 
 
ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వెల్లడించారు. రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులు సుమారు 7.27 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. రూ.5లక్షల పైబడి విలువ చేసే 60వేల పనులకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 
ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాస నం.. తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments