హోదా రాదని చంద్రబాబుకు తెలుసు.. వెంట్రుకతో కొండను లాగాలని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హోదారాదని తెలిసీ ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు.
 
ఏపీ ముఖచిత్రం మారేందుకు 2019 ఎన్నికలు చాలన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్ మిషన్ ముందు ఓసారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజలకు ఉండవల్లి సలహా ఇచ్చారు. 
 
గత నాలుగేళ్లలో ఏపికి రూ.18.50 లక్షల పెట్టుబడులు ఎలా వచ్చాయని.. చంద్రబాబు చేసిన ప్రకటనను ఉండవల్లి గుర్తు చేశారు. పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పుకుంటుంటే.. ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments