Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా రాదని చంద్రబాబుకు తెలుసు.. వెంట్రుకతో కొండను లాగాలని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హోదారాదని తెలిసీ ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు.
 
ఏపీ ముఖచిత్రం మారేందుకు 2019 ఎన్నికలు చాలన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్ మిషన్ ముందు ఓసారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజలకు ఉండవల్లి సలహా ఇచ్చారు. 
 
గత నాలుగేళ్లలో ఏపికి రూ.18.50 లక్షల పెట్టుబడులు ఎలా వచ్చాయని.. చంద్రబాబు చేసిన ప్రకటనను ఉండవల్లి గుర్తు చేశారు. పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పుకుంటుంటే.. ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments