Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర సమస్యలపై బహిరంగ చర్చకు సై... చంద్రబాబుకు ఉండవల్లి లేఖ

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:06 IST)
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలోని రాజకీయ నేతలు రాష్ట్ర సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం సవాల్ విసిరిన విషయంతెల్సిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉండవల్లి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. రాష్ట్రాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరిస్తేనే రాష్ట్ర భవిష్యత్ బంగారంగా ఉంటుందని తెలిపారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments