Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణంలోనూ వీడని బంధం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:11 IST)
కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ ఒకరిని వీడి ఒకరు ఉండలేకపోయారు. భర్త మరణించిన కొన్ని గంటలకు భార్య కూడా ప్రాణాలు విడిచింది.

విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముళ్ళు నరసింహులు(70) బుధవారం రాత్రి మరణించాడు. ఎంతో ఇష్టంగా చూసుకునే భర్త ఇక లేరని తెలిసి భార్య గురమ్మ(69) గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు ఎంతగా ఓదార్చినా ఏకధాటిగా విలపిస్తూనే ప్రాణాలు వదిలింది.

ఈ విషయం తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మృతదేశాలను గురువారం ఉదయం శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహులు, గురమ్మలకు ముగ్గురు పిల్లలతో పాటు, మనుమలు, మనమరాలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments