Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:56 IST)
విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. గత కొంతకాలంగా నున్న కోట గట్టు సెంటర్లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తు రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సురేంద్ర.
 
నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం భార్యాపిల్లల్ని ఆసుపత్రికి తరలించాడు సురేంద్ర.
 
గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నున్న గ్రామీణ పొలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments