Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్దానం కిడ్నీ సమస్యపై పవన్ కళ్యాణ్ యుద్ధం...

ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వతపరిష్కారం కోసం జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఈ సమస్యపై హార్వార్డ్ విశ్వివిద్యాలయానికి వైద్య నిపుణులు ఉద్దానంలో పర్యటించి, సమస్య

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (13:37 IST)
ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వతపరిష్కారం కోసం జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఈ సమస్యపై హార్వార్డ్ విశ్వివిద్యాలయానికి వైద్య నిపుణులు ఉద్దానంలో పర్యటించి, సమస్యకు గల మూలాలను గుర్తించారు. ఆ తర్వాత ఈ బృందం విశాఖకు చేరుకోగా, వారితో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం వైజాక్‌కు చేరుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్‌కు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆపై అభిమానులతో కలసి పవన్ ర్యాలీగా బయలుదేరారు. ఆ తర్వాత పోతన మల్లయ్యపాలెం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకోనుండగా, ఉద్ధానం సమస్యలపై వైద్యులు, హార్వర్డ్ ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. 
 
వైద్య బృందంతో చర్చల అనంతరం, సోమవారం వారితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కలవనున్నారు. వారిచ్చే సూచనలను చంద్రబాబుకు తెలిపి, వాటి అమలుకు చర్యలు చేపట్టాలని సూచించనున్నారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments