Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (16:28 IST)
Panabaka Lakshmi
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి. ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఢిల్లీ టీటీడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
అలాగే గతంలో నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి, కాంగ్రెస్ హయాంలో 1996, 1998, 2004లో మూడుసార్లు నెల్లూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 
Vemireddy Prashanthi Reddy
 
తాజాగా  టిటిడి ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు దీక్షతో టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా నన్ను నియమించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తాను.." అని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments