Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (16:28 IST)
Panabaka Lakshmi
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి. ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఢిల్లీ టీటీడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
అలాగే గతంలో నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి, కాంగ్రెస్ హయాంలో 1996, 1998, 2004లో మూడుసార్లు నెల్లూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 
Vemireddy Prashanthi Reddy
 
తాజాగా  టిటిడి ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు దీక్షతో టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా నన్ను నియమించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తాను.." అని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments