Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాంట్లాండ్‌లోని అప్పిన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:43 IST)
స్కాట్లాండ్ దేశంలోని అప్పిన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడో విద్యార్థి బెంగుళూరు వాసిగా గుర్తించారు. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన హైల్యాండ్‌లోని అప్పిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 యేళ్ల సుధాకర్, హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23)లు దుర్మరణం పాలయ్యారు. అలాగే, బెంగుళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్‌కు చెందిన సాయివర్మ (14) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాంట్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పవన్, గిరీశ్‌లు లీసెస్టర్ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. సుధాకర్‌కు మాత్రం మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments