Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాంట్లాండ్‌లోని అప్పిన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:43 IST)
స్కాట్లాండ్ దేశంలోని అప్పిన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడో విద్యార్థి బెంగుళూరు వాసిగా గుర్తించారు. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన హైల్యాండ్‌లోని అప్పిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 యేళ్ల సుధాకర్, హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23)లు దుర్మరణం పాలయ్యారు. అలాగే, బెంగుళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్‌కు చెందిన సాయివర్మ (14) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాంట్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పవన్, గిరీశ్‌లు లీసెస్టర్ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. సుధాకర్‌కు మాత్రం మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments