Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బస్టాండులో ఇద్దరు కానిస్టేబుళ్ల వికృత చేష్టలు

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:09 IST)
పండిట్ నెహ్రు బస్ స్టాండులో ఒంటరిగా ఉన్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుల్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించిన ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ తెలంగాణలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వెంకటేష్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కానిస్టేబుల్స్ కావడంతో విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సిబ్బందిపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుపై జాప్యం ఎందుకు చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం