Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బస్టాండులో ఇద్దరు కానిస్టేబుళ్ల వికృత చేష్టలు

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:09 IST)
పండిట్ నెహ్రు బస్ స్టాండులో ఒంటరిగా ఉన్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుల్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించిన ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ తెలంగాణలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వెంకటేష్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కానిస్టేబుల్స్ కావడంతో విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సిబ్బందిపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుపై జాప్యం ఎందుకు చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం