Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బస్టాండులో ఇద్దరు కానిస్టేబుళ్ల వికృత చేష్టలు

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:09 IST)
పండిట్ నెహ్రు బస్ స్టాండులో ఒంటరిగా ఉన్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుల్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించిన ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ తెలంగాణలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వెంకటేష్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కానిస్టేబుల్స్ కావడంతో విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సిబ్బందిపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుపై జాప్యం ఎందుకు చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం