Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌కేజీ పసిపాపపై ఇద్దరు మైనర్ల అత్యాచారం.. గాలిపటం ఇస్తామని ఆశచూపి..?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (15:12 IST)
కాకినాడలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల పసిపాపపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రేచర్ల పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలిపటాలు ఎగరేద్దామనే వంకతో ఇద్దరు మైనర్ బాలురు ఒక చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అత్యాచారానికి తర్వాత ఆ బాలికను మైనర్ బాలురిద్దరు ఇంటి వద్దనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే చిన్నారికి సాయం చేయిస్తున్న సమయంలో గాయాలు కనిపించడంతో.. ఏమైందని తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచార నిందితుల్లో ఒకరికి 14 ఏళ్లు కాగా, మరొకరికి 8 ఏళ్లు. సెల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసిన ప్రభావంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుని వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాలిపటం ఇస్తామని ఆశచూపి బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments