Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్లలో ప్రేమికుల బలవన్మరణం: పురుగుల మందు తాగి..!

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (17:43 IST)
ప్రేమ ఫలించలేదో ఏమో కానీ ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగులు మందు తాగి తనువు చాలించారు. కలిసి బతకలేమని తేలిపోయాక.. ఇక కలిసే చనిపోదామనుకుని ఆ ప్రేమికులు నిశ్చయించుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు, బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు భార్యాపిల్లలు ఉన్నారు. ఝాన్సీతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments