Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానాంలో తగ్గని వరద ప్రమాదం.. నేడు రేపు సెలవులు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:08 IST)
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొత్తగూడెం భద్రాచలం ఏరియాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఏపీలోని గోదావరి పరివాహర ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ఏర్పడింది. వీటిలో యానా పట్టణం కూడా వుంది. 
 
ఇక్కడ వరద నీరు ఇంకా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో యానాంలోని అని స్కూళ్ళకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవు ఉంటుందని యానాం పరిపాలనా అధికారి శర్మ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments