Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానాంలో తగ్గని వరద ప్రమాదం.. నేడు రేపు సెలవులు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:08 IST)
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొత్తగూడెం భద్రాచలం ఏరియాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఏపీలోని గోదావరి పరివాహర ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ఏర్పడింది. వీటిలో యానా పట్టణం కూడా వుంది. 
 
ఇక్కడ వరద నీరు ఇంకా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో యానాంలోని అని స్కూళ్ళకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవు ఉంటుందని యానాం పరిపాలనా అధికారి శర్మ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments