Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో టెన్షన్ టెన్షన్ : ఆస్పత్రి నుంచి కరోనా ఖైదీ రోగులు ఎస్కేప్

Webdunia
శనివారం, 25 జులై 2020 (14:05 IST)
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఖైదీ రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా ఉండే జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వీరిని స్థానిక సీసీఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, శనివారం తెల్లవారుజామున ఇద్దరు కరోనా పాజిటివ్ ఖైదీలు పత్తాలేకుండా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని కోవిడ్ కేర్ సెంటర్ అధికారులు ఏలూరు మూడో పట్టణ పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... పారిపోయిన ఖైదీల కోసం బస్టాండు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కరోనా సోకిన ఖైదీలు పారిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments