Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

సెల్వి
గురువారం, 12 సెప్టెంబరు 2024 (14:47 IST)
ఏపీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు అన్నదమ్ములు మోసపోయారు. దీంతో మనస్తాపానికి గురై వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంకు చెందిన ఈ అన్నదమ్ములను లక్ష్మీనారాయణ (34), వినోద్ (32)లుగా గుర్తించారు. 
 
గ‌తంలోనే వీరు క‌నిపించ‌డం లేద‌ని ఏపీలో మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిద్ద‌రూ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారంతో పాటు రియ‌ల్ ఎస్టేట్ చేసేవారు. అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఒకేసారి క‌నిపించ‌కుండా పోవ‌డం అప్ప‌ట్లో స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. 
 
ఈ కేసు విష‌య‌మై పోలీస‌లు ద‌ర్యాప్తు చేస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు.. వీరిద్ద‌రూ వార‌ణాసిలోని ఓ హిందు ఆశ్ర‌మంలో గ‌దిని అద్దెకు తీసుకుని అందులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.
 
అయితే, తాజా స‌మాచారం మేర‌కు వీరిద్ద‌రూ వార‌ణాసిలోని ఓ హిందూ ఆశ్ర‌మంలో గ‌దిని అద్దెకు తీసుకుని అందులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ మేర‌కు వార‌ణాసి పోలీసులు మృతుల బంధువుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments