Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ భీమవరం సభలో కత్తి కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు!!

వరుణ్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఓ కత్తి కలకలం చెలరేపింది. ఈ సభలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారిలో ఒకరి నుంచి చాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దండగులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై దాడి చేసేందుకు యత్నించారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆదివారం వారాహి యాత్రను నిర్వహించారు. ఈ సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వారిలో ఒకరి నుంచి చాకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, వారిలో ఒకరు పోలీసులపైనే దాడి చేశారు. 
 
చివరకి టూ టౌన్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు జేబు దొంగలా లేదంటే పవన్ కళ్యాణ్‌‌పై దాడి కోసమే వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments