Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ నోటీసులు - అరెస్టు చేసే ఛాన్సెస్

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయాన

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:54 IST)
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయానికి భూమన అక్కడ లేరు. భూమన ఇంటిలోని వారు కూడా నోటీసులు తీసుకోలేదు. 
 
దీంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇంటి వద్దే అంటించి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తుని సంఘటనలో ఇప్పటికై ప్రధాన పాత్రగా భూమన కరుణాకర్‌ రెడ్డిని సిఐడీ అనుమానిస్తోంది. భూమన ఫోన్‌ను కూడా సీఐడీ ట్యాప్‌ చేసింది. ఈనెల 6, 7 తేదీలలో రెండురోజుల పాటు భూమనను కూడా సిఐడీ విచారించింది. అయితే ఈసారి సీఐడీ అధికారులు భూమనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments