Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుడా ఖ్యాతిని పెంపొందించాలి : ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (20:08 IST)
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఖ్యాతిని పెంపొందించే దిశగా సిబ్బంది పనిచేయాలని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చెవిరెడ్డి తుమ్మలగుంటలోని నివాసం వద్ద తుడా సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అటువంటి గుర్తింపు కలిగిన ప్రదేశంలో పనిచేస్తుండటం అదృష్టంగా భావించాలని అన్నారు. కుటుంబ సభ్యుల్లా అందరం కలిసికట్టుగా పనిచేసి తుడాకు గొప్ప పేరును తీసుకొద్దామని సూచించారు. 
 
అంతకుముందు తుడా కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఇఇ వరదా రెడ్డి, డీఈ కృష్ణా రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments