Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే బోర్డులో తెలంగాణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డికి చోటు

Webdunia
ఆదివారం, 29 మే 2016 (11:57 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అరికె నర్సారెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అరికెల నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ, ఆయన అలకబూనిన సంగతి తెలిసిందే. నేతలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్‌పై ఒంటరి పోరాటం చేస్తున్నానని అరికెల వాపోయారు కూడా. తన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో అరికెలను టీడీపీ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments