Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న దివ్యాంగులు - వృద్ధులకు దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (08:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వృద్ధులు, వికలాంగులకు ఈ నెల 24వ తేదీన దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, దివ్యాంగులు, ఐదేళ్లలోపు పిసబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది. దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ టిక్కెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. 
 
ఈ టిక్కెట్లను టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతినెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టిటిడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments