Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న దివ్యాంగులు - వృద్ధులకు దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (08:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వృద్ధులు, వికలాంగులకు ఈ నెల 24వ తేదీన దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, దివ్యాంగులు, ఐదేళ్లలోపు పిసబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది. దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ టిక్కెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. 
 
ఈ టిక్కెట్లను టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతినెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టిటిడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments