Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (12:00 IST)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే భక్తుల రద్దీని సులభతరం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మంగళవారం ప్రత్యేక దర్శన టిక్కెట్లు, సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 
 
దర్శనం కోసం భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తున్న తరుణంలో.. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్టోబర్ నెలకు గాను అంగప్రదక్షణ టోకెన్‌లను ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్‌ల కోసం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ కోటా ఉంటుంది.
 
అదనంగా, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్దేశించిన ఉచిత దర్శన టోకెన్ల ప్రత్యేక కోటాను టీటీడీ కేటాయిస్తుంది. ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments