Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (12:00 IST)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే భక్తుల రద్దీని సులభతరం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మంగళవారం ప్రత్యేక దర్శన టిక్కెట్లు, సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 
 
దర్శనం కోసం భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తున్న తరుణంలో.. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్టోబర్ నెలకు గాను అంగప్రదక్షణ టోకెన్‌లను ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్‌ల కోసం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ కోటా ఉంటుంది.
 
అదనంగా, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్దేశించిన ఉచిత దర్శన టోకెన్ల ప్రత్యేక కోటాను టీటీడీ కేటాయిస్తుంది. ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments