Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (12:00 IST)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే భక్తుల రద్దీని సులభతరం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మంగళవారం ప్రత్యేక దర్శన టిక్కెట్లు, సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 
 
దర్శనం కోసం భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తున్న తరుణంలో.. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్టోబర్ నెలకు గాను అంగప్రదక్షణ టోకెన్‌లను ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్‌ల కోసం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ కోటా ఉంటుంది.
 
అదనంగా, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్దేశించిన ఉచిత దర్శన టోకెన్ల ప్రత్యేక కోటాను టీటీడీ కేటాయిస్తుంది. ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments