Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.30లకు తిరుమల కొండపై వెదురు వాటర్ బాటిల్స్

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (13:13 IST)
bamboo water bottles
కలియుగ వైకుంఠం తిరుపతి కొండపైకి ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావడం నిషేధం. వీటికి బదులుగా వారు స్టీల్ బాటిళ్లను విక్రయించారు. అలాగే భక్తులకు ప్రసాదం లడ్డూలు అందజేసే ప్లాస్టిక్ బ్యాగులకు బదులు జనపనార సంచులను వినియోగిస్తున్నారు. 
 
కానీ భక్తులకు విక్రయించే స్టీల్ బాటిళ్లను రూ.300, రూ.400లకు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసి వినియోగించుకోలేక సామాన్య భక్తులు అవస్థలు పడ్డారు. దీనిపై వారు తిరుపతి దేవస్థానం అధికారులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. 
 
దీంతో దేవస్థానం అధికారులు వెదురుతో చేసిన తాగునీటి బాటిళ్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒరిస్సా రాష్ట్రం నుంచి వెదురు తెప్పించి యంత్రాల ద్వారా వెదురు కోసి అందమైన ఆకృతిలో తాగునీటి బాటిళ్లను సిద్ధం చేశారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. 
 
వెదురు బాటిళ్లలో నీరు తాగితే తాజా రుచి ఉంటుంది. దీంతో ఈ తాగునీటి బాటిళ్లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. గురువారం 64,707 మంది తిరుపతిని సందర్శించారు. 28,676 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments