Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శుభవార్త: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంచారు. లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు స్వామి దర్శనం టీటీడీ కల్పించింది.
 
ఈ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తూ ప్రతి రోజు 7 వేల మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఆ కోటాను పెంచారు. దీంతో ఇప్పటి వరకు ప్రతి రోజు 7 వేల మందికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉండగా, ఇక నుంచి 10 వేల మందికి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన టోకెన్ల జారీకి అధికారులు సిద్ధమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజే 7,172 మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. హుండీ ఆదాయం 42 లక్షలుగా ఉన్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తిరుగిరుల్లో థర్మల్ స్రీనింగ్, శానిటైజేషన్ పక్కాగా చేస్తున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు గురువారం నుంచి అక్కడ అధికారులు నో హారన్ జోన్ కూడా అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments