Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతోన్న టీటీడీ

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (20:28 IST)
ఫిబ్రవరి 1న రథసప్తమి పర్వదినం కోసం తిరుమలలో విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆ రోజున పెద్ద ఎత్తున తరలివచ్చే యాత్రికులకు అన్ని వసతులు కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. భక్తజనానికి మూలమూర్తి దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫిబ్రవరి 1న అన్ని రకాల ఆర్జిత సేవల రద్దుతో పాటు... ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments