Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ప్రాణదాన ట్రస్టు ద్వారా 40 మంది చిన్నారులకు వెన్నెముక శస్త్రచికిత్స

Webdunia
శనివారం, 7 మే 2016 (12:03 IST)
తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు ఉచిత వెన్నెముక శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది చిన్నారులు వెన్నెముక సమస్యలతో బాధపడుతూ వచ్చారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు.
 
గూని, వెన్నెముక వంకరతో బాధపడుతున్న 40 మంది చిన్నారులకు న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రసాద్‌ శస్త్రచికిత్స చేశారు. అత్యంత నైపుణ్యం గల స్విమ్స్ న్యూరోసర్జరీ బృందం వీటిని నిర్వహించినట్లు స్విమ్స్ నిర్వాహకులు తెలిపారు. 
 
కార్పొరేట్‌ వైద్యశాలలో ఇటువంటి శస్త్రచికిత్సలకు 10 నుంచి 15 క్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే తితిదే ప్రాణదాన పథకం ద్వారా ఉచితం నిర్వహించినట్టు వైద్య బృందం వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments