Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3.20 కోట్ల రూ.2వేల రూపాయల నోట్లు: టీటీడీకి ఆర్బీఐ వెసులుబాటు

సెల్వి
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (22:51 IST)
దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణిని కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి ఆపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 7న బ్యాంకులో మార్పిడికి గడువు ముగిసింది.

అయితే గడువు ముగిసినా భక్తులు.. తిరుమల శ్రీవారి హుండీలో వీటిని వేయడంతో టీటీడీ దగ్గర రూ.3 కోట్లకుపైగా పోగయ్యాయి. వీటిని మార్చుకోడానికి అవకాశం కల్పించాలని టీటీడీ కోరింది. 
 
రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మరో అవకాశం కల్పించినట్లు తెలిసింది. తద్వారా టీటీడీ ప్రయత్నం ఫలించింది. ఆ నోట్లను మార్చుకోడానికి వెసులుబాటు కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments