Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ వ్యాపార సంస్థ కాదు, వడ్డీల గురించి ఆలోచించడానికి : భాను ప్రకాష్ రెడ్డి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (13:52 IST)
తిరుమల శ్రీవారికి హుండిలో భక్తులు సమర్పించిన కానుకలను బాండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వుంచాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తూందని బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. టిటిడి నిధులు మల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అనుమానం కలుగుతోందన్నారు. టీటీడీ పాలకమండలి వడ్డీల కోసం ఆలోచించడానికి 
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థ కాదన్నారు.
 
భక్తులు సమర్పించే కానుకులను బ్యాంకులోనే డిపాజిట్లు చెయ్యాలనీ అన్యమతస్థులు ఎవరు శ్రీవారి దర్శనానికి  వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి రావలసిందే అన్నారు. ఎవరి కోసం డిక్లరేషన్ అవసరం లేదని టిటిడి చైర్మన్ ఎవర్ని ఉద్దేశించి అన్నారు బహిరంగంగా ప్రకటించాలి.
 
శ్రీవారిపై విశ్వాసం వుందనే కదా డిక్లరేషన్లో వుంది. ఆ మాత్రం దానికి డిక్లరేషన్లో ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని, రాబోవు కాలంలో టిటిడి వ్యయం చేస్తున్న నిధులు ప్రతి నెల భక్తులుకు తెలియజెయ్యాలి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments