Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిని రైల్వే స్టేషన్‌ను ఎలా అభివృద్ధి చేద్ధాం : ఈఓతో కేంద్ర రైల్వేమంత్రి చర్చలు

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (11:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు తిరుమల పర్యటనలో తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధిపై తితిదే ఈఓ సాంబశివరావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందే శనివారం ఉదయం నుంచి రాష్ట్రమంత్రి కామినేనితో కలిసి తితిదే ఈఓతో చర్చించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాలపై మాట్లాడారు. 
 
డార్మెటరీలతో పాటు మరిన్ని సౌకర్యాలు కావాలంటే ఖచ్చితంగా భూమి ఎంతో అవసరమన్నారు. దీనిపై స్పందించిన తితిదే ఈఓ స్థలాలు కావాల్సినన్ని ఉన్నాయని, ఎంత స్థలం కావాలన్నా తితిదే ఇవ్వడానికి సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే వెస్ట్ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కూడా తితిదే స్థలం ఇచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి ఈఓ తీసుకెళ్ళారు. 
 
వెంటనే ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కలుగజేసుకుని తిరుపతి రైల్వేస్టేషన్‌లో మరిన్ని అభివృద్థి కార్యక్రమాలు జరగాలని ఎస్కలేటర్‌, డార్మెటరీలు, టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. దీనిపై ఆలోచిస్తానని కామినేనికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments