Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాలన భేష్ .. తితిదే ఈఓను పొగడ్తలతో ముంచెత్తిన శ్రీవారి భక్తులు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పాలన భేషంటూ శ్రీవారి భక్తులు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలోని డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో 20మంది భక్తులు ఫోన్ల ద్వారా తమ సమస్యలు తెలుపగా అందులో 10 మందికి పైగా భక్తులు తితిదే ఈఓ సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. 
 
తితిదే ఈఓగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఎన్ని వేల మంది భక్తులు తిరుమలలో ఉన్నా వారికి త్వరితగతిన దర్శనభాగ్యం లభిస్తోందని, దీనికంతటికి మీ పరిపాలనే కారణమంటూ కితాబిచ్చారు. రూ.300 ఆన్‌‌లైన్‌ టికెట్లకు కొత్త క్యూలైన్లను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పొగడుతుంటే తితిదే ఈఓ మాత్రం చిరునవ్వుతోనే వారికి సమాధానాలిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments