TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

ఐవీఆర్
గురువారం, 6 నవంబరు 2025 (08:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన్ చైర్మనుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీ.ఆర్ నాయుడు మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తిరుమలలో భక్తులకు స్వామివారిని సత్వర దర్శనం అయ్యేందుకు ఏఐ సౌకర్యాన్ని వినియోగించి చేస్తున్నట్లు చెప్పారు. 2 గంటల లోనే స్వామివారి దర్శనం జరిగేట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
తిరుమలలో వసతి గృహాల సంఖ్యను పెంచాలన్న డిమాండుపై ఆయన స్పందిస్తూ... తిరుమలలో అదనంగా వసతి గృహాలను నిర్మించే అవకాశం లేదన్నారు. అందుకే దిగువ తిరుపతిలోనే 50 ఎకరాలు భక్తుల వసతి కోసం చూసామన్నారు. ఆ భూమిలో వసతి గృహాల నిర్మాణం చేపడతామనీ, అక్కడ నుంచి ప్రతిరోజూ 25 వేల మంది భక్తులను బస్సుల్లో తీసుకుని వెళ్లి దర్శనం చేయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తిరుమలలో 1500 వాణిజ్య దుకాణాలను అక్రమంగా కేటాయించారనీ, వాటిని తొలగించాల్సిందిగా రెవిన్యూ శాఖకు చెప్పినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments