Webdunia - Bharat's app for daily news and videos

Install App

177 టిటిడి క‌ల్యాణ మండ‌పాలు... లీజుకు సిద్ధం!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:59 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌న ఆర్ధిక వ‌న‌రుల‌ను మ‌రింత పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే టిటిడి దేశంలోనే అతి పెద్ద హిందూ దేవాల‌యంగా, అత్య‌ధిక ఆదాయం వ‌చ్చే దేవ‌స్థానంగా పేరొందింది. ఇపుడు ఆ సంస్థ‌కు ఉన్న వ‌న‌రులు అన్నింటినీ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టి.టి.డి. నిర్ణ‌యించింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 177 కల్యాణ మండపాల నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. హిందూ సంస్థలకు, ఆలయాలకు, మఠాలకు, ట్రస్టులకు, హిందు మతానికి చెందిన వ్యక్తులకు ఈ క‌ల్యాణ మండ‌పాల‌ను ఐదేళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాలకు ‘తిరుమల.ఆర్గ్‌’, ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌ జీవోవీ.ఇన్‌’లో చూడాలని పేర్కొంది.

కాగా, చిత్తూరు జిల్లాలోని 14 కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్టు బుధవారమే ప్రకటించింది. ఆసక్తిగల వారు త‌మ  ప్రతిపాదనలను ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments