Webdunia - Bharat's app for daily news and videos

Install App

177 టిటిడి క‌ల్యాణ మండ‌పాలు... లీజుకు సిద్ధం!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:59 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌న ఆర్ధిక వ‌న‌రుల‌ను మ‌రింత పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే టిటిడి దేశంలోనే అతి పెద్ద హిందూ దేవాల‌యంగా, అత్య‌ధిక ఆదాయం వ‌చ్చే దేవ‌స్థానంగా పేరొందింది. ఇపుడు ఆ సంస్థ‌కు ఉన్న వ‌న‌రులు అన్నింటినీ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టి.టి.డి. నిర్ణ‌యించింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 177 కల్యాణ మండపాల నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. హిందూ సంస్థలకు, ఆలయాలకు, మఠాలకు, ట్రస్టులకు, హిందు మతానికి చెందిన వ్యక్తులకు ఈ క‌ల్యాణ మండ‌పాల‌ను ఐదేళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాలకు ‘తిరుమల.ఆర్గ్‌’, ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌ జీవోవీ.ఇన్‌’లో చూడాలని పేర్కొంది.

కాగా, చిత్తూరు జిల్లాలోని 14 కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్టు బుధవారమే ప్రకటించింది. ఆసక్తిగల వారు త‌మ  ప్రతిపాదనలను ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments