Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెళ్లయితే... తెలంగాణలో రంగులేసుకోవాల్సిన అవసరం లేదట... ఎందుకలా?

ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐన

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (17:12 IST)
ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐనా పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే మా ఇంట్లో రంగులు వేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. 
 
అవిశ్వాస తీర్మానం అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదనీ, అదంతా రాజకీయ స్వార్థంలో భాగమేనని, తమతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తగుదనమ్మా అని తాము దానికి మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. తెరాస పార్టీ చీఫ్ కేసీఆర్ సూచన మేరకు తామంతా కలిసి రిజర్వేషన్ల అంశం మాత్రమే పార్లమెంటులో పోరాడుతామన్నారు. కాబట్టి తెరాస ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments