Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరంతో పెను ప్రమాదం: కవిత, కేసీఆర్ రివ్యూ

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:08 IST)
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం ఏరాష్ట్రాన్ని సంప్రదించకుండా పోలవరంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదన్నారు. 
 
ప్రాజెక్టుకు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం సరికాదని ఎంపీ కవిత సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని కవిత తెలిపారు. రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమయ్యారు. పోలీస్ లోగో, యూనిఫామ్, కొత్త వాహనాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్ నగర పరిధిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులపై హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలీసు శాఖలో పలు సంస్కరణలకు కెసిఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. 15 రోజుల్లో కొత్త వాహనాలను కెసిఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments