Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయలేకపోయాం: పొన్నాల

Webdunia
బుధవారం, 23 జులై 2014 (11:01 IST)
రాష్ట్రంలో పార్టీ సంస్థాగత పరిస్థితిపై ఎవరేం మాట్లాడుతున్నారో అధిష్టాన వర్గం అంతా గమనిస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెరాసకు ధీటుగా ప్రచారం చేయలేక పోయామని పొన్నాల అంగీకరించారు. తన పదవి పోతుందన్న వ్యాఖ్యలను అలా మాట్లాడిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
 
పార్టీ నేతల మధ్య సమన్వయం పెరగాలన్నారు. ఎన్నికల ప్రణాళిక విడుదల ఆలస్యం కావడం ఇబ్బందిగా మారిందని పొన్నాల తెలిపారు. తెలంగాణ ఇవ్వగానే పార్టీ అధినేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో సభ పెట్టి ఉంటే మంచి ఊపు వచ్చి ఉండేదన్నారు. తెరాస ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments