Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరపున వైజాగ్ ఎంపిగా త్రివిక్రమ్, రాజమండ్రి నుంచి అలీ..

వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్త

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:00 IST)
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 
 
అలాగే కమెడియన్ అలీని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శివాజీ, శివబాలాజీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌‌కు ఎంపి సీటు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు అవకాశం లేదని పవన్ ముందు నుంచే చెబుతున్నారు. 
 
కానీ తనకు అత్యంత సన్నిహితుడైన వంగ వీటి రాధా విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. అలాగే బడా నిర్మాత బండ్ల గణేష్‌కు ఎమ్మెల్యే సీటును ఇవ్వడానికి ఓకే చెప్పేశారట పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments