Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో మహిళలపై అకృత్యాలు.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్.. భర్త ముందే..?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (11:24 IST)
కరోనా కాలంలోనూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. వెలుగోడులో ఓ గిరిజన వివాహితపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
భర్తను లాక్కెళ్ళి చితకబాదిన నలుగురు వ్యక్తులు ఘోరానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే భార్యను లాక్కెళ్ళి బలాత్కారం చేశారు నలుగురు వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగోడు మండలంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘోరం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. 
 
వెలుగోడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments