Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల అదుపులో గుప్తనిధుల వేటగాళ్లు

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:52 IST)
అనంతపురం జిల్లా అగళి మండల కేంద్రంలోని శంకరేశ్వర స్వామి దేవాలయంలో  గుప్త నిధుల కోసం ఆరు మంది గుర్తు తెలియని వ్యక్తులు తవ్వ కాలు చేపట్టారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహి స్తున్న ఏఎస్‌ఐ రాజ్‌కు మార్‌, కానిస్టేబుల్‌ మహ్మద్‌రఫిలు గమనించి వెంబడించి మహేష్‌ అనే వ్యక్తిను అదుపులోకి తీసుకు న్నారు. మిగతా ఐదుగురు పరారయ్యారు.

వీరు బెంగుళూరులోని నెలమంగళ, దొడ్డబ ళ్లాపూర్‌ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తిం చారు. మధూడి గ్రామానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి సహకారంతో వారిని పట్టుకున్నారు. గతంలో గుప్త నిధుల కోసం రెండు మార్లు తవ్వకాలు చేపట్టి విఫలమైనట్లు తెలిసింది. పరారైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

గుప్త నిధుల కోసం ఉప యోగించిన పరికరాలను స్వాధీనంచేసు కున్నారు. మహేష్‌ను అనంతపురం జిల్లా కేంద్రంలోని క్రైం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments